Introduction...
Hi my dear friends.........
మనం మన చుట్టూ ఉన్నా విషయాలను తెలుసుకోవడంలో ఎక్కువగా మక్కువ చూపుతుంటాము.మన పరిసరాలల్లోని ప్రతి విషయం కూడా మనల్ని ఎంతో ఆహ్లాధపరుస్తుంది .ఒక్క మన చుట్టూ ఉన్న వాటి గురించి ఆలోచిస్తేనే మనకు ఎన్నో వింతలు విశేషాలు కనబడుతుంటాయి మరి ఈ ప్రపంచం గూర్చి ఆలోచిస్తే అబ్బో మరి ఏముంది మన ఊహా గాణాలకు సైతం అందని విశేషమైన వింతలు విశేషాలుంటాయి.
అహా ఈ శృష్ఠి ఎంత అద్భుతమైనదో ఏ విధంగా జరుగాతాయో ,ఎలా జారుగుతాయో తెలియదు కాని తనకు తగిన విధంగా మాత్రం మారుతు తన చుట్టూ ఉన్న వాటిని మారుస్తూ ఉంటుంది.ఏ చిన్న విషయాన్ని గమంచిన మనకు ఏదో తెలియని ఆనంధాన్ని కలిగిస్తుంది .
ఉదాహారణకు మన చుట్టూ ఉండే చెట్లను తీసుకున్నట్లయితె వాటికి ఎవరైన చెప్పార వసంత కాలంలో చిగురించుమని,ఎండాకాలంలో ఎండిపోమని కాని వాటికి గానే తమ పనులను చేసుకొంటున్నాయి.
ఈ విధంగా అలోచించినట్లయితిఎ ఎన్నో మరెన్నెన్నో వినంతలను కనబరుస్తుంది ఈ లోకం.మనం ఎన్నో విషయాలను కనుగొనవచ్చు కానీ అవన్నీ వీటీ ముందు చాలా చిన్నవిగా కనిపిస్తుంటాయి.మనం ఈ విశ్వం గూర్చిన్ కొత్త విషయాలను నేర్చుకుందాం.
మనం మన చుట్టూ ఉన్నా విషయాలను తెలుసుకోవడంలో ఎక్కువగా మక్కువ చూపుతుంటాము.మన పరిసరాలల్లోని ప్రతి విషయం కూడా మనల్ని ఎంతో ఆహ్లాధపరుస్తుంది .ఒక్క మన చుట్టూ ఉన్న వాటి గురించి ఆలోచిస్తేనే మనకు ఎన్నో వింతలు విశేషాలు కనబడుతుంటాయి మరి ఈ ప్రపంచం గూర్చి ఆలోచిస్తే అబ్బో మరి ఏముంది మన ఊహా గాణాలకు సైతం అందని విశేషమైన వింతలు విశేషాలుంటాయి.
అహా ఈ శృష్ఠి ఎంత అద్భుతమైనదో ఏ విధంగా జరుగాతాయో ,ఎలా జారుగుతాయో తెలియదు కాని తనకు తగిన విధంగా మాత్రం మారుతు తన చుట్టూ ఉన్న వాటిని మారుస్తూ ఉంటుంది.ఏ చిన్న విషయాన్ని గమంచిన మనకు ఏదో తెలియని ఆనంధాన్ని కలిగిస్తుంది .
ఉదాహారణకు మన చుట్టూ ఉండే చెట్లను తీసుకున్నట్లయితె వాటికి ఎవరైన చెప్పార వసంత కాలంలో చిగురించుమని,ఎండాకాలంలో ఎండిపోమని కాని వాటికి గానే తమ పనులను చేసుకొంటున్నాయి.
ఈ విధంగా అలోచించినట్లయితిఎ ఎన్నో మరెన్నెన్నో వినంతలను కనబరుస్తుంది ఈ లోకం.మనం ఎన్నో విషయాలను కనుగొనవచ్చు కానీ అవన్నీ వీటీ ముందు చాలా చిన్నవిగా కనిపిస్తుంటాయి.మనం ఈ విశ్వం గూర్చిన్ కొత్త విషయాలను నేర్చుకుందాం.
Lead India 2020
లీడ్ ఇండియా 2020 అనే రెండవ జాతి యోధ్యమం ద్వారా భారతీయ యువతను చైతన్య వంతులుగా చేసి రాబోయే అతికొద్ది సమయంలోనేమన భారత దేశాన్ని ప్రపంచ దేశాలల్లో అగ్రగామి దేశంగా మార్చాలనే మంచి పట్టుదలతో ఈ ఉద్యమాన్ని డా.A.P.J అబ్దుల్ కలాం మరియు డా. సుదర్శణాచార్యుల వంటి ఎంతో మంది గొప్ప గొప్ప వారిచేత నెలకోల్పబడింది. దానికి గాను ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ముఖ్యమైన ప్రాధాణ్యత ఇవ్వడం జరిగింది. ఎందుకనగా ఒక సమాజం అభివృద్ధి చెందాలన్న, సాంకేతిక పరిజ్ఞానంలో కొత్త కొత్త విషయాలను తీసుకురావాలన్నా మన భరతీయులు ఎంతో కాలం నుండి నమ్ముతున్నటువంటి మూఢనమ్మకాలను దూరంగా పారద్రోలాలన్నా వీరిపై ఎక్కువగా ఆధారపడివుంది, కనుక ఈ ఉద్యమంలో వారికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. మనం మన దేశ చరిత్ర గూర్చి ఆలోచించినట్లయితే ఎంతో మంది మహానుభావులు తమ తమ జీవిత కాలంలో ఎన్నో మంచి విషయాలను కనుగొన్నారు. అందులో కొంత మంది గూర్చి మనం తెలుసుకుందాం. మనం ఈ రోజు ఇంత సాంకేతిక పరిజ్ఞానాన్ని కనిపేట్టామంటే దానికి కారణం గణిత శస్త్రంలో వచ్చినటువంటి మార్పులు అటువంటి గణిత శాస్త్రంను అత్యధికంగా మెరుగు పరిచింది మన పూర్వీకులు. ఆర్యభట్టు ఆ రోజు "సున్నా" ను కనుక కనిపెట్టి ఉండకపోతే ఈ రోజు గణిత శాస్త్రం ఇంత అభివృద్ధి చెంది ఉండేది కాదు. అతను "జీరోతియరీని" ప్రపంచానికి అందించాడు. 5వ శతాబ్దంలోనే "భాస్కరాచార్యుడు" 365 రోజులకు సరిపడే ఒక సంవత్సరం క్యాలెండరుకు ప్రమాణం ప్రపంచానికందించాడు. "చరకుడు" 2500 సంవత్సరాలకు పూర్వమే వైద్యశాస్త్రంలో ఎన్నో మెరుగులను తెచ్చి ఆయుర్వేద పితగా ప్రఖ్యాతిగాంచాడు. 2600 సంవత్సరాల పూర్వమే శుశ్రుతుడు "శస్త్రచికత్స పితామహుడు"గా పేరు పొందాడు. ఈరోజు మనకు ఎంతో ఉపయోగ పడుతున్నటువంటి "అణుసిద్ధాంతాన్ని" మహర్షి మొదటిసారిగా ప్రపంచానికందించాడు. ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయం క్రీ.పూ 700 సం" లోనే తక్షశిలలో ప్రారంభింపబడి ఐదువందల మంది విద్యార్ధులకు విజ్ఞానాన్ని ప్రసాదించింది. మిగిలిన ప్రపంచంలో విజ్ఞాన శాస్త్రం, గణితం, ఖగోళం, జ్యోతిష్యం, తత్వవేదాంతం అందరికి మన దేశం అందించింది.ఇటువంటి గొప్ప గొప్ప మహాయోధులు పుట్టిన మన దేశం ప్రపంచ దేశాలలో వెనుక బడి ఉండడం మనకు ఎంతో బాధకరమైన విషయం. దానికి ముఖ్య కారణం మనలో మనకు ఐక్యమత్యం లేకపోవడం. మత, కుల భేదాలు ఎక్కువగా మన దేశంలో బలపడి ఉండడం. ఎప్పుడైతే మనం వాటిని విడనాడుతామో అప్పుడే మనం మన దేశాన్ని అగ్రగామి దేశంగా మార్చగలం. ఎంతో మంచి ఇతరేతర దేశాల వారు మన దేశాన్ని పొగడారు. అందులో ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ఐన్ స్టిన్ ప్రాచీ న భారతీయులకు ఈ విధంగా నివాళులు అర్పించారు. "మనం భారితీయులకెంతో రుణపడి ఉన్నానం. వారు మనకు ఎలా లెక్కించాలో నేర్పారు. అది తెలియకపోటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఇంత శాస్త్రీయ పరిశోధన జరిగి ఉండేది కాదు." అని అన్నారు. ఈ లీడ్ ఇండియా 2020 రెండవ జాతీయోద్యమంకు గాను "ఆప్ బడో దేశ్ కో బడావో" అనే నినాదంతో ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. అనగా నీవు అభివృద్ధి చెందు దేశాన్ని అభివృద్ధి చేయి, అని అర్ధం.
LEAD: leader ship, Excellence, Awarness, Development
Individual development Leads to the National development.
LEAD: leader ship, Excellence, Awarness, Development
Individual development Leads to the National development.
Hubble Telescope
మన భూమి మీద ఉన్న అత్యంత శక్తివంతమైన టెలిస్కోపుకన్న భుమికి 610 కి.మీ.ల ఎత్తులో అంతరిక్షంలో నెలకొల్పబడిన హబుల్ టెలిస్కోపు 10 రెట్లు నిశితంగా వస్తువులను చూడగల్గుతుంది. మానవులు అంతరిక్షంలో ఏర్పాటుచిసిన మొట్టమొదటి ఫైబర్ ఆప్టికల్ టెలిస్కోపు హబుల్ స్పేస్ టెలిస్కోపే కావడం విశేషం. నేల మీద నుంచి ఇంత శక్తివంతమైన టెలిస్కోపులతో అంతరిక్షాన్ని పరిశీలించినప్పటికీ భూమికి ఆవరించి వుండే వాతావరణం, మబ్బులు, దుమ్ము ధుళి వంటివి అంతరిక్ష వస్తువులకి -టెలిస్కోపుకి మధ్య ఒక పెద్ద అవరోధంలా వుండటాన్ని గమనించిన శాస్త్రజ్ఞులు, ఇలాంటి అవాంతరాలేవీ లేని వాతావరణం పైపొరలలో టెలిస్కోపును ఏర్పాటుచేయడ మంచిదని భావించి, కృత్రిమ ఉపగ్రహాల ద్వారా ఆ పని సుసాద్యం అయ్యేలా చేశారు. ఆ దిశగా చేసిన కృషిలో భాగంగానేఒ 1990 లో హబుల్ టెలిస్కోపుని అంతరిక్షంలో వినియోగించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ టెలిస్కోపు అంతరిక్షంలోని నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, గ్రహాలు, తోకచుక్కలు, వంటి వివిధ ఖగోళ పదార్ధాల గురించి ఇంతో విలువైన సమాచారాన్ని అందించింది.
ఈ టిలిస్కోపు భూమి చుట్టూ ఒక ఉపగ్రహం లాగ తిరుగుతూ అంతరిక్ష వస్తువులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మనకు అందిస్తూ వుండటం విశేషం. అన్నట్లు ఇంతకూ ఇది ఎంత దూరం "చూడగలదో" తెక్య్సా? మన భూమికి 1500 కాంతి సంవత్సరాల దూరం వుండే అంతరిక్ష వస్తువులను ఇది వీక్షించగలదు. చాలా ఆశ్చర్యం కలిగించే మిషయమే కదా!
ఈ టిలిస్కోపు భూమి చుట్టూ ఒక ఉపగ్రహం లాగ తిరుగుతూ అంతరిక్ష వస్తువులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మనకు అందిస్తూ వుండటం విశేషం. అన్నట్లు ఇంతకూ ఇది ఎంత దూరం "చూడగలదో" తెక్య్సా? మన భూమికి 1500 కాంతి సంవత్సరాల దూరం వుండే అంతరిక్ష వస్తువులను ఇది వీక్షించగలదు. చాలా ఆశ్చర్యం కలిగించే మిషయమే కదా!